డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రజలను ఈజిప్టు, జోర్డాన్ వంటి దేశాల్లో పునరావాసం కల్పించాలని ప్రతిపాదించగా, అరబ్ దేశాలు తీవ్రంగా ...
హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్‌లో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ ...
నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ తీసుకువచ్చారు. ఈసారి బడ్జెట్‌లో వేటి ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? వంటి అంశాలు ...
బడ్జెట్ 2025లో నిర్మలా సీతారామన్ రైతులకు పలు ప్రయోజనాలు ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ రైతులకు మాత్రం మొండి చేయి మిగిలింది.
Robot video: రోబోలు ఇప్పుడు హాట్ టాపిక్. వాటికి కూడా మనుషుల లాగా ఆలోచించడం వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ...
శ్యామలాదేవిని పఠించటం వలన అన్ని రకాల చెడు, ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తుల భయం, ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఈ ...
నిరుద్యోగులకు స్వామి రామనంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు కోర్సుల్ని ఉచితంగా అందించడంతో పాటు ఉచిత ...
అది ఖచ్చితంగా మీకు ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని మీకు తెలుసా? ఒక నిర్దిష్ట కల మిమ్మల్ని పదే పదే బాధపెడుతుంటే, ...
ఒకప్పుడు ఈ-గవర్నెన్స్ అన్నాం.. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ అంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అన్నాం.. ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసింది. 'మన మిత్ర'తోనే అనేక సేవలు కేవలం వాట్సప్ లోనే అయిపోతాయి, ...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలు, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించారు. పన్ను మార్పులు, ధరలపై ప్రస్తావించారు.
కాకినాడ, అనకాపల్లి జిల్లాల భవన నిర్మాణ కార్మికులు కేంద్ర బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. ఆరు సంవత్సరాలుగా రాయితీలు, సహాయం అందకపోవడంతో ర్యాలీ నిర్వహించారు.